నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే | Sakshi
Sakshi News home page

నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే

Published Fri, Dec 16 2016 4:05 PM

పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో భేటీ అయ్యారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రసంగించిన మోదీ డీమానిటైజేషన్ పై భారీ ఎత్తున తనకు లభించిన ఊహించని మద్దతు పట్ల సంతోషం వ్యక్తంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement