మాజీ గవర్నర్ కన్నుమూత | surjit singh barnala, former governor of ap passes away | Sakshi
Sakshi News home page

Jan 15 2017 9:15 AM | Updated on Mar 21 2024 8:44 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్‌లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement