ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Jan 15 2017 9:15 AM | Updated on Mar 21 2024 8:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement