జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్ | Student Protest At JNTU | Sakshi
Sakshi News home page

Jul 29 2015 10:28 AM | Updated on Mar 22 2024 10:56 AM

వైద్య కళాశాలల్లో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేఎన్‌టీయూ కళాశాలను ముట్టడించారు. బుధవారం నుంచి జేఎన్‌టీయూలోమెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అయితే, ఇటీవల ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజును పెంచిన విషయం విదితమే. ధనికులకు మాత్రమే వైద్య విద్య అందేలా ప్రభుత్వ విధానం ఉందని ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement