వైఎస్సార్‌ సీపీ నేతలను టార్గెట్‌ చేస్తారా? | Shilpa Ravikishore reddy Questioned Nandyal Police | Sakshi
Sakshi News home page

Aug 25 2017 7:36 PM | Updated on Mar 21 2024 8:58 AM

కత్తులతో హల్‌చల్‌ చేసిన టీడీపీ నేత అభిరుచి మధును ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నంద్యాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్‌ రెడ్డి ప్రశ్నించారు. సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement