పిడుగుపాటుకు ఏడుగురు మృతి | Seven people killed by lightning | Sakshi
Sakshi News home page

May 14 2017 7:45 PM | Updated on Mar 22 2024 11:06 AM

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement