బాంబు పేల్చిన జయ సన్నిహితురాలు | Sasikala wrote letter to governer | Sakshi
Sakshi News home page

Oct 10 2016 12:13 PM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప పెద్ద బాంబు పేల్చారు. ''ముఖ్యమంత్రి దగ్గరే ఉంటున్న కొంతమంది వ్యక్తులు'' అంటూ జయలలిత సన్నిహితురాలు శశికళను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement