ఢిల్లీ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు స్వల్ప ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఉప్పుగూడ ప్రాంతంలో రైలు రెండుగా విడిపోయింది. దీంతో ఎస్7 బోగీ దెబ్బతింది. ఒక్కసారిగా అనుకోకుండా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రైలు విడిపోవడానికి కారణాలేంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
రెండుగా విడిపోయిన రైలు.. దెబ్బతిన్న బోగీ
Published Mon, Jul 21 2014 10:47 AM
Advertisement
తప్పక చదవండి
- ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- రేపు జేఈఈ అడ్వాన్స్డ్
- చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Advertisement