నూతన కాగ్‌గా రాజీవ్‌ మహర్షి | Rajiv Mehrishi as new cog | Sakshi
Sakshi News home page

Sep 25 2017 7:08 AM | Updated on Mar 21 2024 8:49 PM

కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్‌ మహర్షి(62)ని తదుపరి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా కేంద్రం నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement