బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం ప్రముఖులకు ‘ఎట్ హోం’ తేనీటి విందును ఏర్పాటు చేశారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వారం క్రితం హైదరాబాద్ నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి విడిది ముగింపు సందర్భంగా జరిగిన ఎట్ హోంకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధక్షుడు ఎల్.రమణ, పలువురు మంత్రులు హాజరయ్యారు.
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’
Published Fri, Dec 30 2016 6:18 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement