’అమ్మ బతికుందో లేదో చెప్పాలి’: శశికళ పుష్ప | ppl want to know whether she alive or not Says sasikala pushpa | Sakshi
Sakshi News home page

Dec 5 2016 12:43 PM | Updated on Mar 21 2024 6:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించాలని ఏఐడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కోరారు. అమ్మ ఆరోగ్యంపై పార్టీ వర్గాలు చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత లేదని ఆమె అన్నారు. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని శశికళ పుష్ప అభిప్రాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement