ఆప్ కార్యకర్తలపై పోలీసుల లాఠిచార్జ్ | police lathi charge aap supporters | Sakshi
Sakshi News home page

Jan 21 2014 5:22 PM | Updated on Mar 21 2024 8:47 PM

రైల్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఢిల్లీ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన చేస్తున్న ప్రదేశం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement