2000లో మధ్యప్రదేశ్ను విభజించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో కేంద్రం చెప్పిందేమిటి? అక్కడ నిజంగా జరిగిందేమిటి? విభజన కష్టాలేమిటి? ఈ అంశాలను తెలుసుకోవటానికి ‘సాక్షి’ అక్కడ పర్యటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. విభజనకు ముందు కేంద్రం చెప్పిన మాటలన్నీ ఉత్తివే అని తేలింది. ఛత్తీస్గఢ్ ఏర్పడి 13 ఏళ్లు గడిచినా అక్కడ నేటికీ ‘కొత్త రాజధాని’ కలగానే మిగిలింది.
Jan 19 2014 11:43 AM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement