కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు! | Sakshi
Sakshi News home page

కరువు తాండవిస్తున్నా.. వేడుకలు ఆగలేదు!

Published Sun, Nov 22 2015 11:46 AM

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్ ఆదివారం 77వ ఏట అడుగుపెట్టారు. ములాయం జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం సైఫైలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా శనివారం సాయంత్రం వేడుకలు జరిగాయి.