హైకోర్టుకు ‘మిస్టరీ’ రిపోర్ట్‌..! | Madhukar Re-postmortem report to High Court | Sakshi
Sakshi News home page

May 3 2017 12:17 PM | Updated on Mar 21 2024 8:47 PM

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన దళిత యువకుడు మంథని మధుకర్‌ మృతదేహం రీ పోస్టుమార్టం నివేదిక సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు చేరింది. ఫోరెన్సిక్‌ రిపోర్ట్, పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ నివేదిక కూడా హైకోర్టుకు చేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement