ఒకరోజు సమ్మె అనంతరం లారీలు రోడ్డెక్కాయి. లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్రప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో లారీల సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె వల్ల ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను సీఎం కేసీఆర్కు వివరించారు.
Jun 26 2015 8:18 AM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement