బీసీలను మోసగిస్తున్న కేసీఆర్‌: వీహెచ్‌ | kcr was betraying bcs Says vh | Sakshi
Sakshi News home page

Oct 2 2017 7:20 AM | Updated on Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌.. బీసీలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నా రని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బర్లు, గొర్లు, బతుకమ్మ చీరలు అంటూ బీసీల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement