నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్ | Sakshi
Sakshi News home page

నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్

Published Wed, May 10 2017 3:17 PM

తన ప్రాణానికి ముప్పు ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేసిన కపిల్ మిశ్రా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలేదని, కేవలం విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెబితే చాలన్నారు.

Advertisement
Advertisement