కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు బ్రేక్ పడింది! కిందటేడాది వరకు కాలేజీల ముందు క్యూ కట్టిన ఐటీ కంపెనీలన్నీ డీలా పడ్డాయి. అమెరికాలో రాజకీయ అనిశ్చితి.. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోవడం.. వంటి పరిణామాల నేపథ్యంలో దేశీయ, విదేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్లు.. ద్వితీయ శ్రేణి కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టడం లేదు. ఇవేకాదు.. కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం టాప్ కాలేజీల వరకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది 30 నుంచి 40 శాతం మేర క్యాంపస్ నియామకాలను తగ్గించుకుంటున్నట్లు కంపెనీలు సూచనప్రాయంగా వెల్లడిం చాయి.
క్యాంపస్ బేజారు!
Published Wed, Sep 14 2016 10:26 AM
Advertisement
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement