మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు | I-T asks banks to report pre-demonetisation cash deposits | Sakshi
Sakshi News home page

Jan 8 2017 2:27 PM | Updated on Mar 22 2024 11:30 AM

పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను అధికారులు మరో బాంబు పేల్చారు. రూ .15 లక్షల కోట్లపాతనోట్లు బ్యాంకులకు చేరాయన్న అంచనాలతో ఆదాయ పన్ను శాఖ బ్యాంకు నగదు డిపాజిట్ పోకడల విశ్లేషణ ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement