‘ఆల్‌ ద బెస్ట్ అథ్లెట్స్‌.. దేశం గర్వపడేలా ఆడండి’ | I convey my best wishes for the Rio games, says PM narendramodi | Sakshi
Sakshi News home page

Jul 31 2016 10:07 AM | Updated on Mar 20 2024 1:57 PM

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో ఆదివారం ఉదయం ఆయన ‘రన్‌ ఫర్‌ రియో’ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 2020 ఒలింపిక్స్‌ క్రీడల నాటికి ప్రతి జిల్లా నుంచి ఒక అథెట్‌ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించేలా చూస్తామన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement