చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం

Published Sat, Dec 10 2016 7:03 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమ​కు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు.

Advertisement
Advertisement