ఏ ప్రయోజనం ఆశించి విభజిస్తున్నారు? | for what purpose are you bifurcating asks kiran kumar reddy | Sakshi
Sakshi News home page

Jan 25 2014 2:17 PM | Updated on Mar 22 2024 11:32 AM

కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎండగట్టారు. అసలది బిల్లా.. ముసాయిదానా ఏంటన్నది స్పష్టతే లేదని అన్నారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో మళ్లీ సీఎం కిరణ్ సుదీర్ఘంగా మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement