సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎన్నికల గుర్తు ‘సైకిల్’ ఎవరికి కేటాయించాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ‘సైకిల్’ గుర్తును ఎన్నికల సంఘం స్తంభింపజేసే అవకాశముంది. ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ తో కలిసి ఈసీ ముందు వాదనలు వినిపించారు. అఖిలేశ్ యాదవ్ ఈసీ ఎదుట హాజరుకాలేదు.
Jan 13 2017 7:24 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement