'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల | Dera Sacha Sauda followers run riot in Haryana, Punjab towns | Sakshi
Sakshi News home page

Aug 25 2017 7:55 PM | Updated on Mar 21 2024 8:58 AM

రేప్‌ కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లింది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణల్లో 31 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. హర్యానాలోని పంచకులలో చిన్నారితో సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement