గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత | Congress to organise "Chalo Mallanna Sagar" | Sakshi
Sakshi News home page

Jul 26 2016 12:47 PM | Updated on Mar 22 2024 11:16 AM

: కాంగ్రెస్ పార్టీ నేతలు ఛలో మల్లన్న సాగర్ కు పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట జరగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement