ఏసీ రూముల్లో ఐస్క్రీమ్లు, చీరలు అమ్మినట్లే రైతులు ఏడాది కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు జీవన్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఐస్క్రీమ్ను నిమిషాల్లోనే అమ్మి 7లక్షలు సంపాదించాడని, ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ఐస్క్రీమ్లు అమ్మి, సీఎం కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు.
ఐస్క్రీమ్, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి
Published Tue, Apr 25 2017 7:39 PM
Advertisement
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement