రోడ్డెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు | Congress Leaders Protests Against Aadhar Linking with Ration | Sakshi
Sakshi News home page

Mar 13 2014 3:29 PM | Updated on Mar 22 2024 10:39 AM

రేషన్‌ సరుకులకు ఆధార్‌ అనుసంధాన్ని తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్బీనగర్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజేందర్‌, కూన శ్రీశైలంగౌడ్‌, రాజిరెడ్డి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement