గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ.. | CM KCR meeting with Governor | Sakshi
Sakshi News home page

Mar 5 2017 7:48 AM | Updated on Mar 22 2024 11:04 AM

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం కానున్నాయి. ఏడో విడత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement