ప్యాకేజీకి ఒప్పుకున్నాం దాన్ని కాదని వెళ్లలేం | CM Chandrababu comments on Special status | Sakshi
Sakshi News home page

Jan 31 2017 7:12 AM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరమవుతున్నా ప్రత్యేక ప్యాకేజీకే కట్టుబడి ఉండాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన ప్యాకేజీకి ఒప్పుకున్నందున, దాన్ని కాదని వేరే దారిలోకి వెళ్లే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. మ్యానేజ్‌ చేయడం మినహా మరో మార్గం లేదని తేల్చింది. ఈ విషయాలను పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఓ ఎంపీ తెలియజేశారు. ‘‘మా అధినేత చంద్రబాబు మమ్మల్ని ఢిల్లీలో మ్యానేజ్‌ చేయమంటున్నారు. మమ్మల్ని ఇంకేం మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పారు. మేనేజ్‌ చేయడం మినహా ఇంకో దారి లేదు..’’ అని ఆ ఎంపీ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement