రాజధాని అంటే వ్యాపార కేంద్రాన్ని నిర్మించడమే కాదని.. సకల వసతులతో ప్రజల జీవనానికి అనుకూలమైన నగరాన్ని నిర్మించడమని రాజ్యసభ సభ్యు డు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారమిక్కడ డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ కర్ణాటక ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలుజరిగాయి
Jul 11 2016 6:27 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement