'ప్రభుత్వానికి ఇదేం పోయే కాలమో!' | Alas, Government is gave call for bundh: Revanth Reddy | Sakshi
Sakshi News home page

Jul 10 2015 3:18 PM | Updated on Mar 22 2024 10:59 AM

పాలమూరును సస్యశ్యామలం చేద్దామని తాము చూస్తే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు తాము అడ్డుపడుతున్నట్లు తెలంగాణ మంత్రులు చెబుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. మరో అడుగు ముందుకేసి పాలమూరు బంద్కు కూడా పిలుపునిచ్చారన్నారు. ఇదేం పోయే కాలమో.. ప్రభుత్వాలే బందులకు పిలుపునిస్తున్నాయని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement