కేబినెట్ భేటీకి హాజరు కానీ 8మంది మంత్రులు | 8 ministers skip cabinet meeting | Sakshi
Sakshi News home page

Sep 20 2013 1:07 PM | Updated on Mar 21 2024 9:10 AM

ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇద్దరు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఆరుగురు సీమాంద్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గైర్హజరయ్యారు. వట్టి వసంత్ కుమార్, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారధి, ఆనం రాంనారాయణ భేటీలో పాల్గొన్నారు. ఇక సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సమర్పించిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్, గల్లా అరుణకుమారి, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన గీతారెడ్డి, దానం నాగేందర్ కూడా భేటీకి గైర్హజరు అయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement