నగరంలో నలుగురు బాలికల అదృశ్యం | Sakshi
Sakshi News home page

నగరంలో నలుగురు బాలికల అదృశ్యం

Published Fri, Sep 16 2016 1:13 PM

నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని అచ్చయ్యనగర్‌కు చెందిన నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. గాయత్రి(15), దివ్య(15), రుచిత(13), పావని(13) అనే నలుగురు బాలికలు గురువారం సాయంత్రం నిమజ్జనం చూసి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement