‘వాటర్‌ ఫెస్టివల్‌’ లో 285మంది మృతి | 285 killed, 1073 injured during Myanmar water festival | Sakshi
Sakshi News home page

Apr 19 2017 1:50 PM | Updated on Mar 21 2024 8:11 PM

మయన్మార్‌లో జరిగిన సంప్రదాయ వాటర్‌ ఫెస్టివల్‌లో 285 మంది మృతి చెందారు. నాలుగురోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మరో 1073మంది గాయపడ్డారు. మయన్మార్ కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు జరుపుకుంటారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement