1.90 కోట్ల రూపాయిలు స్వాధీనం | 1-90-crores-seized-in-hyderabad | Sakshi
Sakshi News home page

Jul 1 2014 8:14 PM | Updated on Mar 21 2024 5:48 PM

హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి 90 లక్షలా, 50 రూపాయిలను మొత్తాన్ని స్వాధీనం చేశారు. పట్టుబడ్డవారందరూ గుజరాత్కు చెందినవారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement