హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కోటి 90 లక్షలా, 50 రూపాయిలను మొత్తాన్ని స్వాధీనం చేశారు. పట్టుబడ్డవారందరూ గుజరాత్కు చెందినవారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
Jul 1 2014 8:14 PM | Updated on Mar 21 2024 5:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement