జాగ్రత్తలను పాటించాలి.. | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలను పాటించాలి..

Aug 5 2025 6:26 AM | Updated on Aug 5 2025 6:26 AM

జాగ్రత్తలను పాటించాలి..

జాగ్రత్తలను పాటించాలి..

ఈ వ్యాధి దోమకాటుతో వ్యాప్తి చెందుతుంది. కనుక గొర్రెల కాపర్లు సాయంత్రం వేళ 6 నుంచి 7 గంటలలోపే దోమలు కుట్టకుండా వేపాకు లేదా యూకలిప్టస్‌ ఆకు లేదా కలబందను కాల్చి మంద చుట్టూ వేయాలి. ఈ పొగకు దోమలు దూరంగా పారిపోతాయి. ముఖ్యంగా వ్యాధి సొకిన గొర్రెను మంద నుంచి వేరుచేయాలి. ఎందుకంటే దానిని కుట్టిన దోమ ఆరోగ్యంగా ఉన్న గెర్రెను కుడితే దానికి కూడా వ్యాధి సోకుతుంది. గొర్రెలు, మేకల షెడ్లలో కీటకాలను చంపేందుకు ముందులు పిచికారి చేసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది.

– డాక్టర్‌ రాంబాబు, పశువైద్యాధికారి, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement