
ఫలితాలు సంతృప్తినిచ్చాయి
జిల్లాలో ప్రస్తుతం వచ్చిన పదో తరగతి ఫలి తాలు సంతృప్తినిచ్చాయి. సింహాద్రిపుర మండలం రావులకొలను జెడ్పీ హైస్కూల్కు చెందిన జోషిక ్థ 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల టాపర్గా ప్రథమ స్థానంలో నిలిచింది. సిద్దవటం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పల్లవి 594 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. చాలా మంది గ్రామీణ విద్యార్థులు 500 మార్కులు పైనే సాధించారు. ప్రైవేటు విద్యార్థులకంటే మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్జిల్లా