ఫేక్‌ ఓటర్ల ఫిర్యాదుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఓటర్ల ఫిర్యాదుపై విచారణ

Sep 18 2025 10:37 AM | Updated on Sep 18 2025 10:37 AM

ఫేక్‌ ఓటర్ల ఫిర్యాదుపై విచారణ

ఫేక్‌ ఓటర్ల ఫిర్యాదుపై విచారణ

ధారూరు: మండలంలోని ఎబ్బనూర్‌ గ్రామంలో 52 మంది ఫేక్‌ ఓటర్లు ఉన్నారని వచ్చిన ఫిర్యాదుపై బుధవారం డీఆర్‌ఓ మంగీలాల్‌ విచారణ చేపట్టారు. గ్రామ ఓటరు జాబితాలో 52 మంది పేర్లు ఉన్నా వారు స్థానికంగా లేనివారని కొంతమంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్‌ఓ ధారురు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరుకావాలని ఆ 52 మందికి సమాచారం ఇచ్చారు. మొదటి రోజు 26 మంది రావాల్సి ఉండగా 12 మాత్రమే వచ్చారు. గురువారం కూడా విచారణ చేపట్టనున్నట్లు తహసీల్దార్‌ సాజిదాబేగం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement