తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్‌కు రూ కోటి జరిమానా | Telangana High Court Sensational Verdict On Misleading Case | Sakshi
Sakshi News home page

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్‌కు రూ కోటి జరిమానా

Mar 18 2025 12:39 PM | Updated on Mar 18 2025 4:07 PM

Telangana High Court Sensational Verdict On Misleading Case

 హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పిటిసనర్‌ కు రూ. కోటి జరిమానా విధించింది.  హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ కు వెళ్లిన పిటిషనర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు.  హైకోర్టును తప్పుదోవ పట్టించేఆలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నగేష్..  కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినందుకు రూ. కోటి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ సంచలన తీర్పు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement