రోడ్డు ప్రమాదం దంపతులు మృతి | A couple lost their lives in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం దంపతులు మృతి

Nov 26 2025 7:32 PM | Updated on Nov 26 2025 7:58 PM

A couple lost their lives in a road accident

రాజన్న సిరిసిల్లా జిల్లా: వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వసీం, ఐపా అనే దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో రెండు సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలవ్వగా హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. మృతులు కామారెడ్డికి చెందిన వారిగా తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement