త్వరలోనే రావొచ్చు
మామిడి రైతులకు సంబంధించిన బీమా కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడుతోంది. పరిహారం త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సాగు, నష్టం , రైతుల వివరాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపాం. జిల్లాలో 2,353 మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లించిన మాట వాస్తవమే. ఇన్సూరెన్స్ మొత్తాన్ని బీమా కంపెనీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిహారం చెల్లిస్తాయి.
– చంద్రశేఖర్,
ఉద్యానశాఖ జిల్లా అధికారి


