
పల్నాడు
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన జాజం నాగేశ్వరరావు, మాధవి దంపతులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు.
చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు
రెంటచింతల: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ 17వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఓరుగంటి మారుతీ శర్మ నేతృత్వంలో పూజలు జరిగాయి.
వృద్ధాశ్రమానికి విరాళం
తెనాలి అర్బన్: ఐతానగర్కు చెందిన జెట్టి రవీంద్రనాథ్ చౌదరి, సంధ్యారాణిలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి శుక్రవారం రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
I

పల్నాడు

పల్నాడు

పల్నాడు