పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 21 2025 3:13 AM | Updated on Jun 21 2025 3:13 AM

పల్నా

పల్నాడు

శనివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేట రూరల్‌: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన జాజం నాగేశ్వరరావు, మాధవి దంపతులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు.

చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు

రెంటచింతల: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ 17వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఓరుగంటి మారుతీ శర్మ నేతృత్వంలో పూజలు జరిగాయి.

వృద్ధాశ్రమానికి విరాళం

తెనాలి అర్బన్‌: ఐతానగర్‌కు చెందిన జెట్టి రవీంద్రనాథ్‌ చౌదరి, సంధ్యారాణిలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి శుక్రవారం రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

I

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement