ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే! | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే!

Jun 19 2025 7:40 AM | Updated on Jun 19 2025 7:40 AM

ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే!

ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే!

వినుకొండ: పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో బుధవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. అయితే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా కార్యకర్తలతో కలసి కారులో వెళుతుండగా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఓ సాధారణ కార్యకర్తలా ద్విచక్ర వాహనంపై వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంట రెంటపాళ్లకు చేరుకున్నారు. కొన్నిచోట్ల పోలీసులు విసిగించినా తనపై కేసులు నమోదు చేసుకోండి.. కానీ జగన్‌ పర్యటనకు మాత్రం హాజరై తీరుతానని తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement