నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్కు సోమవారం బాధితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


