‘పీఎం జన్‌మన్‌’తో పీవీటీజీల జీవితాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

‘పీఎం జన్‌మన్‌’తో పీవీటీజీల జీవితాలు మెరుగు

Jun 22 2025 3:22 AM | Updated on Jun 22 2025 3:22 AM

‘పీఎం జన్‌మన్‌’తో పీవీటీజీల జీవితాలు మెరుగు

‘పీఎం జన్‌మన్‌’తో పీవీటీజీల జీవితాలు మెరుగు

దండేపల్లి: పీవీటీజీల జీవితాలను మెరుగు పరి చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ మి షన్‌ను ప్రారంభించిందని డీటీడబ్ల్యూవో జనార్దన్‌ తెలిపారు. మండలంలోని లింగాపూర్‌ రైతువేదికలో శనివారం తోటీ కాలనీ గిరిజనులకు పీఎం జన్‌మన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ మిషన్‌ ద్వారా పీవీటీజీలకు పక్కా గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం, పాఠశాలలు, వసతి గృహా లు, వయోజన విద్య, పోషకాహారం వంటివి అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement