వక్ఫ్‌ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్‌ ప్లాంట్‌.. | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్‌ ప్లాంట్‌..

Jul 26 2025 8:56 AM | Updated on Jul 26 2025 10:28 AM

వక్ఫ్

వక్ఫ్‌ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్‌ ప్లాంట్‌..

గుడిమల్కాపూర్‌లోని సర్వేనంబర్‌ 49లో 7.07 ఎకరాల్లో వక్ఫ్‌ భూములు ఉన్నాయి. ప్రధాన సెంటర్‌లో దర్గా స్థలాలు ఉండడంతో కమర్షియల్‌గా డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వక్ఫ్‌ భూమికి ముగ్గురు అన్నదమ్ములు అనుభవదారులుగా ఉన్నారు. అయితే ఈ భూములను వారివారి వారసులకు గతంలోనే పంపకాలు చేశారు. నిబంధనల ప్రకారం ఇనాం భూములను అనుభవించాల్సిందే తప్ప.. ఎలాంటి అమ్మకాలు, కొనుగోలు చేయరాదు. కానీ వారి వారసులు ఇటీవల లోపాయికారీగా ఈ భూములను గజాల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భూముల్లో వాటర్‌ప్లాంట్లు, ఇళ్లు వెలియడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వక్ఫ్‌ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్‌ ప్లాంట్‌.. 1
1/1

వక్ఫ్‌ భూముల్లో వెలసిన ఇళ్లు, వాటర్‌ ప్లాంట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement