రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం.. | - | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం..

Jul 26 2025 8:56 AM | Updated on Jul 26 2025 10:28 AM

రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం..

రూ.2 కోట్ల విలువైన 2 ఎకరాలు మాయం..

గుడిమల్కాపూర్‌ సెంటర్‌లో వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూముల్లో ఎకరా వరకు దర్గా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో ఎకరా వరకు పల్లె ప్రకృతి వనానికి కేటాయించగా.. చెట్లు ఏపుగా పెరిగాయి. మరోవైపు గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ భూముల్లో సుమారు 3 ఎకరాలను పలువురు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారు. రియల్‌ఎస్టేట్‌ దందాతో మిగతా రెండెకరాలకు పైగా అన్యాక్రాంతం కాగా.. దీని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

మలక్‌బాద్‌షా, ములుక్‌ బాద్‌షాల దర్గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement