
కఠినచర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఆదివాసీ మహిళలను మోసగించి అక్రమ రవాణా చేసినవారిపై కఠి నచర్యలు తీసుకోవాలని తుడం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు. ఆదివాసీ మహిళలను మోసగించ డం బాధాకరమని తెలిపారు. నిందితులను క ఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పు నరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చే శారు. నిందితులపై పీడీ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
మాట్లాడుతున్న తుడుం దెబ్బ నాయకులు