కఠినచర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కఠినచర్యలు తీసుకోవాలి

Jun 22 2025 3:50 AM | Updated on Jun 22 2025 3:50 AM

కఠినచర్యలు తీసుకోవాలి

కఠినచర్యలు తీసుకోవాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆదివాసీ మహిళలను మోసగించి అక్రమ రవాణా చేసినవారిపై కఠి నచర్యలు తీసుకోవాలని తుడం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మా ట్లాడారు. ఆదివాసీ మహిళలను మోసగించ డం బాధాకరమని తెలిపారు. నిందితులను క ఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పు నరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చే శారు. నిందితులపై పీడీ యాక్ట్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మాట్లాడుతున్న తుడుం దెబ్బ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement