​​​​​​​గాడిద పాలు బహు ప్రియం | - | Sakshi
Sakshi News home page

​​​​​​​గాడిద పాలు బహు ప్రియం

Jun 26 2023 6:02 AM | Updated on Jun 26 2023 6:40 AM

- - Sakshi

గౌరిబిదనూరు: పట్టణంలో గాడిద పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అదిలాబాద్‌ నివాసి సురేశ్‌ రౌత్‌ అనే యువకుడు గాడిదను తీసుకుని పాలు విక్రయిస్తున్నాడు. 100 మిల్లీలీటర్ల పాల ధర రూ. 150 నుండి 180 దాకా అమ్ముతామని చెప్పారు. ఈ లెక్కన గాడిద పాలు లీటరు కొనాలంటే కనీసం రూ. 1,500 చెల్లించాలి. పసిపిల్లలకు ఆరోగ్యానికి మంచిదని అతడు చెప్పాడు. తాము కుటుంబం మొత్తం గాడిదలను తోలుకుని వచ్చామని, మరికొందరు బెంగళూరులో ఉన్నారని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement