గుంటూరు
న్యూస్రీల్
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు
అలంకరించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.
గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన
పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా
తాడికొండలో కేక్ కట్ చేస్తున్న నియోజకర్గ
వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు
వెనిగండ్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న
పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


